కూనవరం, జూన్ 5, వార్త పత్రిక: పండ్రాజుపల్లి గ్రామం కూనవరం మండలం పోలవరం జిల్లా లోని ఐటీసీ బంగారు భవిష్యత్ వారి సహకారంతో సొసైటీ ఫర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది చిన్న ఆర్కుర్ పంచాయతీ పరిధిలో గల గ్రామ రైతులకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క అవగాహన ర్యాలీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ గణేష్ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించడం జరిగింది అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని అదేవిధంగా నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది బుద్ధుల నాగేశ్వరరావు అబ్దుల్ రజాక్ వేల్పుల సురేష్ కరక వీరబాబు మరియు రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది
ANDHRA PRADESH
ప్రపంచ పర్యావరణ దినోత్సవ అవగాహన ర్యాలీ.
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది