• Other News
  • Live TV
  • ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.7ను వెంటనే రద్దు చేయాలీ

    Reporter
    Journalist Chinna Telangana  |  May 4, 2026, 5:33 pm
    ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.7ను వెంటనే రద్దు చేయాలీ

    చౌటుప్పల్ , మే 04, (వార్త పత్రిక)
    బీఆర్ఎస్వీ చౌటుప్పల్ మున్సిపల్ నాయకులు ఊదరి రాకేష్ రేవంత్ రెడ్డి మంత్రులలో కేబినెట్ సమావేశం లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్న చదువులకు ఆయువు పోసిన పథకాన్ని రద్దు చేస్తే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ జారీ చేసిన జీవో నెం.7 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి మీరు గనక వెంటనే జీవో నెం 7ను రద్దు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నాలు దీక్షలు దిష్టిబొమ్మ దహనాలు చేస్తామని హెచ్చరిస్తున్నామ ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తు బీఆర్ఎస్వీ చౌటుప్పల్ మున్సిపల్ నాయకులు ఊదరి రాకేష్ తెలిపారు

    📰 e-Paper Clip
    Google News Follow