22 : ఫిబ్రవరి వార్తాపత్రిక అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం 9 గంటల నుండి రవి నారాయణ రెడ్డి నగర్ చౌరస్తా నుండి వయా షాపూర్ మీదుగా సికింద్రాబాద్ కు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడమైనది ఈరోజు జేఏసీ తో ప్రారంభోత్సవం అయినది ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి నడపబడును
Trending Now:
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్