నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
📅 21 April 2026, 03:20 PM
✍️ M.Chinna
వార్త పత్రిక,,21-4-2026
25 వేలు లంచం తీసు కుంటూ మంగళవారం ACB అధికారులకు పట్టుబడ్డ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్...పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...నారాయణపేట జిల్లా కేంద్రంలోనిబాబాకాలనిలోనీఇంట్లో,కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు...